in

ఓ హిజ్రా రూ.6 కోట్లతో పారారయ్యింది

ఓ హిజ్రా రూ.6 కోట్లతో పారారయ్యింది. తెలంగాణలోని యాదగిరిగుట్టలో ఈ ఘటన చోటుచేసుకుంది.

విషయం ఏంటంటే తెలంగాణలోని యాదగిరిగుట్టకు చెందిన ఓ హిజ్రా గత 25 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తోంది. ఆమె వద్ద 50 మంది వ్యక్తులు చిట్టీలు వేశారు. ఈ క్రమంలో ఆమె ఎత్తిన చిట్టీలను ఇవ్వకుండా రూ.6 కోట్ల డబ్బుతో పారారయ్యింది. దీంతో డబ్బు పోగొట్టుకున్న బాధితులు పలు ప్రాంతాల్లో వెతికి ఆఖరికి ఆ హిజ్రాను పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
అయితే ఆమె అప్పటికే ఐపీ పెట్టినట్లు పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు కూడా ఏమీ చేసేది లేక ఆమె పై కేసు నమోదు చేయకుండానే వదిలేశారు.

What do you think?

వివాదంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్

జనసేనలో చేరనున్న వైసీపీ నేత పంచకర్ల రమేష్‌బాబు