in ,

కేసీఆర్ పై మోదీ సంచలన వ్యాఖ్యలు. ప్రజలు మెచ్చిన వారే..

కేసీఆర్ పై మోదీ సంచలన వ్యాఖ్యలు. ప్రజలు మెచ్చిన వారే..

కేసీఆర్ పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మెచ్చిన వారే నాయకులని చెప్పినట్లు తెలిపారు.

ఈరోజు జరిగిన నిజామాబాద్ జనగర్జన సభలో ప్రధాని మోదీ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల తర్వాత కేసీఆర్ నన్ను ఢిల్లీ వచ్చి కలిశారు. ఎన్డిఏ (NDA) లో చేర్చుకోవాలని అభ్యర్థించారు. కేటీఆర్ ను ఆశీర్వదించాలని కేసీఆర్ కోరారు. ఇది రాజరికం కాదని నేను కేసీఆర్ కు చెప్పాను. ప్రజలు మెచ్చిన వారు, ఆశీర్వదించిన వారే పాలకులని నేను చెప్పాను. ఆ తర్వాత కేసీఆర్ ఎప్పుడూ నన్ను కలవలేదు. కేసీఆర్ కు నా కళ్లల్లోకి చూసే ధైర్యం లేదు’ అని మోదీ వ్యాఖ్యానించారు.

What do you think?

జస్టిన్ ట్రూడోపై విమర్శలు గుప్పించిన ఎలోన్ మస్క్

త్రివిక్రమ్-మెగాస్టార్ కాంబో? ‘ఖైదీ’ సీక్వెల్..