in

తక్కువ వడ్డీకి రూ.10 లక్షల లోన్ ఇవ్వనున్న కేంద్రం

తక్కువ వడ్డీకి రూ.10 లక్షల లోన్ ఇవ్వనున్న కేంద్రం

వ్యాపారం చేసి ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకుని, జీవితంలో ఆర్థికంగా ఎదగాలని కోరుకునే మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళలకు సెంట్ కళ్యాణి అనే పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది.

ఈ పథకం ద్వారా మహిళలకు రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు లోన్ లభిస్తుంది. రూ.10 లక్షల లోన్ తీసుకున్న వారు ఏడాదికి రూ.9.95 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. లోను రూ.10 లక్షలు దాటితే 10.20 శాతం వడ్డీ ఉంటుంది. ఈ లోన్ పొందాలన్న ఆసక్తి ఉన్న మహిళలు సంబంధిత పత్రాలతో https:/centralbankofindia.co.in/en వెబ్‌సైట్‌కు వెళ్ళి అక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు.

What do you think?

మీకు ఎమర్జెన్సీ అలర్ట్ రాలేదా..? ఫోన్ లో ఈ సెట్టింగ్స్ మార్చుకోండి

సినీ అభిమానులకు బంపరాఫర్.. కేవలం రూ.99కే టికెట్