in ,

సైకో జగనాసురుడి పీడ ఈ ఏడాదితో పోవాలి – లోకేష్

సైకో జగనాసురుడి పీడ ఈ ఏడాదితో పోవాలి – లోకేష్

‘దేశం చేస్తోంది రావణాసుర దహనం మనం చేద్దాం జగనాసుర దహనం’ అంటూ సోమవారం టీడీపీ ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చిన్నట్లు తెలిపింది.

తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఓ వినూత్న కార్యక్రమానికి తెలుగుదేశం పిలుపునిచ్చింది.
‘దేశం చేస్తోంది రావణాసుర దహనం మనం చేద్దాం జగనాసుర దహనం’ అంటూ సోమవారం రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాల మధ్య మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

5 నిమిషాల పాటు ప్రజలంతా వీధుల్లోకి వచ్చి “సైకో పోవాలి” అని రాసి ఉన్న పత్రాలను దహనం చేయాలని నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఆ వీడియోలు, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని కోరారు. నాలుగున్నరేళ్లుగా అరాచక, విధ్వంసక పాలన సాగిస్తున్న సైకో జగనాసురుడి పీడ ఈ ఏడాదితో పోవాలని నినదిద్దామని ఆయన ట్విటర్ అకౌంట్ లో ట్వీట్  చేశారు.

What do you think?

“మర్మాణువు” కోసం క్రౌడ్ ఫండింగ్. వెంకటేష్ మహా..

అతను అమ్మే నెయ్యి కిలో 2 లక్షల రూపాయలు