భారత్ అద్భతంగా ఆడుతోంది. వరల్డ్ కప్ భారత్ దే – షోయబ్ అక్తర్
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించారు. 2011 ప్రపంచకప్ చరిత్రను భారత్ తిరగరాస్తుందన్నారు.
‘2023 వన్డే వరల్డ్ కప్లో టీమిండియా సరైన మార్గంలో పయనిస్తోందిని, వారు సెమీఫైనల్లో తడబడకపోతే భారత్ కశ్చితంగా వరల్డ్ కప్ గెలుస్తోందని చెప్పుకొచ్చారు. టీమిండియా అద్భతంగా ఆడుతోందని, పాక్ను భారత్ పూర్తిగా చిత్తు చేసిందని అక్తర్ పేర్కొన్నారు.