in ,

రిటైర్మెంట్ ప్రకటించిన లంక క్రికెటర్ తిరుమాన్నే

రిటైర్మెంట్ ప్రకటించిన లంక క్రికెటర్ తిరుమాన్నే

శ్రీలంక

స్టార్ క్రికెటర్ లాహిరు తిరుమాన్నే అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు తెలుపుతూ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.

ప్రస్తుతం 33 ఏళ్ల తిరుమాన్నే 2010లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 127 వన్డేల్లో 3164, 44 టెస్టుల్లో 2088, 26 టీ20 ల్లో 291 రన్స్ సాధించిన తిరుమాన్నే శ్రీ లంక వన్డే జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఇక గతేడాది మార్చిలో తన చివరి మ్యాచ్ ను ఇండియాపై ఆడాడు. తన ఈ 13 ఏళ్లు దేశానికి ప్రాతినిథ్యం వహించడం గర్వకారణమని లాహిరు తిరుమాన్నే పేర్కొన్నాడు.

What do you think?

పవన్ పై విచారణకు జోవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

భారీ వర్షాల కారణంగా ముంబైలో రైలు రాకపోకలకి ఆటంకం