in ,

ఇండియా గెలిస్తే రూ.100 కోట్లు పంపిణీ చేస్తాం – పునీత్ గుప్తా

ఇండియా గెలిస్తే రూ.100 కోట్లు పంపిణీ చేస్తాం – పునీత్ గుప్తా

పైనల్ మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే తమ యూజర్లకు రూ.100 కోట్లు పంపిణీ చేస్తామని సీఈవో పునీత్ గుప్తా సంచలన ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన ఓ పోస్ట్ ను ఆయన లింక్డీన్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.

2011లో ధోని ఆధ్వర్యంలో టీం ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు తాను కాలేజీలో చదువుతున్నానని, తన జీవితంలో అత్యంత ఆనంద క్షణాల్లో అదొకటని ఆస్ట్రోటాక్ సీఈవో పునీత్ గుప్తా తన లింక్డీన్ లో తెలిపారు. రేపు భారత్ కప్ గెలిస్తే ఆ ఆనందాన్ని తన కంపెనీ యూజర్లతో పంచుకోవాలనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

రేపు జరుగబోయే వన్డే వరల్డ్ కప్ పైనల్ మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే తన యూజర్లకు రూ.100 కోట్లు పంపిణీ చేస్తామని ఆస్ట్రోటాక్ సీఈవో పునీత్ గుప్తా సంచలన ప్రకటన చేశారు. ఆస్ట్రేలియాతో జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో ఇండియా గెలవాలని తాను కోరుకుంటున్నానన్నారు.

What do you think?

తీరానికి కొట్టుకొచ్చిన 15 మీటర్ల భారీ తిమింగలం

చూపు లేకపోయినా బ్యాంకులో ఉద్యోగం సాధించాడు