in

జగన్‌ అక్రమాస్తుల కేసులపై సీబీఐ కోర్టు విచారణ

జగన్‌ అక్రమాస్తుల కేసులపై సీబీఐ కోర్టు విచారణ

సీఎం జగన్‌‌కి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. జగన్‌ అక్రమాస్తుల కేసులపై విచారణ జరిపింది.

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌‌కి తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. జగన్‌ అక్రమాస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్‌పై ధర్మాసనం విచారణ జరిపింది.

ఈమేరకు సీబీఐ, సీబీఐ కోర్టుకు నోటీసులు ఇచ్చింది. జగన్‌ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని హరిరామ జోగయ్య సీబీఐ కోర్టులో ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు.

What do you think?

రష్మికా డీప్ ఫేక్ వీడియోపై స్పందించిన కేంద్రం

“దీపావళి ఆ రోజునే జరుపుకోవాలి” – వేద పండితులు