in

వణికిస్తున్న ‘స్క్రబ్ టైఫస్’.. 211కి చేరిన కేసులు

వణికిస్తున్న ‘స్క్రబ్ టైఫస్’.. 211కి చేరిన కేసులు

ఒడిశాలో ‘స్క్రబ్ టైఫస్’ కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ శుక్రవారం మరో ఐదు కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన స్క్రబ్ టైఫస్ కేసుల సంఖ్య 211కి చేరింది.
ఒక వైపు స్క్రబ్ టైఫస్ ఇలా వేగంగా విజృంభిస్తుండడం, మరో వైపు దీనికి వ్యాక్సిన్ లేకపోవడంతో ఈ బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ కేసులు పెరగడంపై ప్రజల్లో ఆందోళన పెరిగింది.

రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు, జిల్లా యంత్రాంగానికి దీన్ని అరికట్టడం పెను సవాల్‌గా మారింది.

What do you think?

కేరళ వ్యక్తికి లాటరీ రూపంలో రూ. 25 కోట్ల జాక్ పాట్

యూట్యూబ్ క్రియేటర్లకు గుడ్ న్యూస్. కొత్త యూట్యూబ్ యాప్