రాఖీ పండుగ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి? పండితులు చెబుతున్న ప్రకారం..
ఈ సారి రాఖీ పండుగ రెండు రోజులు వచ్చిందని పండితులు చెప్పడంతో ఏ రోజు సెలబ్రేట్ చేసుకోవాలో తెలియక అందరూ తికమక పడుతున్నారు.
అయితే హిందూ క్యాలెండర్ ప్రకారం 30న ఉదయం 11 నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు పౌర్ణమి ఘడియలు ఉన్నాయి. 30న ఉదయం 7 గంటలలోపు రాఖీ కట్టుకుంటే మంచింది. ఇక 31న ఉదయం 7:06 గంటల వరకు భద్రకాలం ఉంది. ఉదయం 7:06 నుంచి సాయంత్రం 6 వరకు శుభ ఘడియలు ఉన్నాయి.
దీంతో రాఖీ పండుగను 31న సెలబ్రేట్ చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు.