in

వారికి రూ. 5 లక్షలు ఇవ్వనున్న ఏపీ సీఎం జగన్!

వారికి రూ. 5 లక్షలు ఇవ్వనున్న ఏపీ సీఎం జగన్!

పోలవరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారికి రూ.5 లక్షల నష్ట పరిహారం ఇవ్వనున్నట్లు వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. వచ్చే ఆరేడు నెలల్లో ఈ నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు.

వివరాలలోకి వెళ్తే ఏపీ సీఎం జగన్ ఇటీవల ఏలూరులో పర్యటించారన్న విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ ఓ శుభవార్త చెప్పారు. పోలవరం పునరావాస ప్యాకేజీని పారదర్శకంగా అమలు చేయనున్నట్లు తెలిపిన జగన్, బాధితులందరికీ న్యాయం చేస్తామని అన్నారు. ఇప్పటికే రూ.1.50 లక్షల నష్టపరిహారం ఇచ్చాం అని.. మరో రూ.3.50 లక్షలు కూడా అందజేస్తామని పేర్కొన్న జగన్, వచ్చే ఆరేడు నెలల్లో ఈ నిధులు విడుదల చేస్తామని అన్నారు. పోలవరం ప్రాజెక్టులో మూడు దశల్లో నీటిని నింపనున్నట్లు తెలిపారు.

What do you think?

ఒక రూపాయితో జరిగిన మిరాకిల్ – కథ

ముకేష్ అంబానీ జీతం ఎంతో తెలుసా? కోట్లు కాదు O.