in

పెళ్ళి కాని వారికి పింఛను ఇవ్వనున్న హరియాణా సీఎం

పెళ్ళి కాని వారికి పింఛను ఇవ్వనున్న హరియాణా సీఎం

 

విషయం ఏంటంటే ఇటీవల జరిగిన కర్నాల్ సభలో మాట్లాడిన ఆయన ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. పెళ్లికాని 45-60 ఏళ్ల వారికి పింఛను ఇచ్చేలా కొత్త పథకం ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. మరో వైపు వృద్ధాప్య పింఛను కూడా రానున్న ఆరు నెలల్లో రూ.3 వేలకు పెంచనున్నట్లు ప్రకటించారు. ఇంకో నెల రోజుల్లోగా ఈ పథకంపై నిర్ణయం తీసుకోంటామని ఖట్టర్ వెల్లడించారు.

దీంతో ఈ వార్త వైరల్‌ అయ్యి నెట్టింట చెక్కర్లు కొడుతోంది.

What do you think?

ఇక ట్విట్టర్ లో అన్ని పోస్టులు చూడలేరు.షాక్ ఇచ్చిన మస్క్

విడియోలో కన్నీళ్లు పెట్టుకున్న దుల్కర్ సల్మాన్