త్వరలో ప్రారంభం కానున్న పవన్ కళ్యాణ్ వారాహీ యాత్ర
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహీ యాత్ర త్వరలో ప్రారంభం కానుంది. ఈ యాత్ర అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానునట్లు జనసేన ప్రకటించింది.
కష్ణా జిల్లా అవనిగడ్డలో నాలుగో విడత యాత్ర ప్రారంభం కానునట్లు ప్రకటించింది. కాగా ఈ యాత్ర అవనిడ్డ నుంచి మొదలై మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల మీదుగా సాగేలా రూట్ మ్యాప్ తయారు చేశారు.