డాక్టర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ.ఆ వెబ్సైట్లలో..
ఏపీ ప్రభుత్వం డాక్టర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో 331 స్పెషలిస్ట్ల పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. జులై 5, 7, 10 తేదీల్లో నియామకాలను వాకిన్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామని పేర్కొంది. అర్హులైన వైద్యులు విజయవాడ, గొల్లపూడిలోని ఏపీవీవీపీ కమిషన్ కార్యాలయంలో హాజరుకావాలని తెలిపింది.
cfw.ap.nic.in, hmfw.ap.gov.in వెబ్సైట్లలో పూర్తి నోటిఫికేషన్ వివరాలను అందుబాటులో ఉంచింది.