ఆసియా గేమ్స్లో భారత్ కు మరో రెండు స్వర్ణాలు
భారత్ మరో రెండు స్వర్ణాలు గెలిచింది. షూటింగ్ పొజిషన్ టీం విభాగంలో గోల్డ్ మెడల్స్ సాధించింది.
వివరాల్లోకి వెళ్తే ఈరోజు ఆసియా గేమ్స్లో భారత్ మరో రెండు స్వర్ణాలు గెలిచింది. 50 మీ. షూటింగ్ త్రీ పొజిషన్ టీం విభాగంలో రెండు గోల్డ్ మెడల్స్ సాధించింది.
ఈ విభాగంలో పురుషులు, మహిళల విభాగం రెండింటిలో భారత్ స్వర్ణాలు గెలవడం విశేషం. తాజా పతకాలతో భారతకు 8 స్వర్ణాలు, 11 సిల్వర్, 11 కాంస్య పతకాలు సాధించింది.