in

రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

రైతులకు తెలంగాణా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ క్రమంలో మంత్రి హరీశ్ రావ్ మాట్లడుతూ తెలంగాణలోని రూ.99 వేల లోపు పంట రుణాలు మాఫీకి సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం సోమవారం నుంచి విడుదల చేయనుందని వివరించారు. ఈ నెల, ఆగస్టు 14 నుంచి రైతుల బ్యాంక్ అకౌంట్లో రుణమాఫీ డబ్బులు జమ చేయనున్నట్లు తెలిపారు. మరో 15 రోజుల్లో లక్ష రూపాయలు, ఇంకా ఆపై ఉన్న పంట రుణాలను మాఫీ చేసేందుకు నిధులు విడుదల చేస్తామన్నారు. రానున్న నెలలోపు తెలంగాణలో ఈ రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని హరీశ్ రావ్ వెల్లడించారు.

What do you think?

ట్విట్టర్ లో వీడియో కాలింగ్‌ వంటి మరిన్ని కొత్త ఫీచర్లు

కళ్ళతో చూసినా చెప్పలేని నిజం- కథ