మొరాకోలో భూకంపం. 2 వేల వేల మంది మృతి
మొరాకోలో దారుణం చోటు చేసుకుంది. అక్కడ వచ్చిన భూకంపం సృష్టించిన విధ్వంసంతో 2 వేల మందికి పైగా మృతి చెందారు. మరో 1500 మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలను చేపడుతోంది. కూలిన కట్టడాల శిథిలాలను తొలగిస్తుండగా మృతుల సంఖ్య ఇంకా పెరుగుతుంది. ఈ ప్రమాదంలో క్షతగాత్రులైన మరో 2,059 మందిలో 1,404 మందికి పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు సమాచారం.