in

దారుణానికి వడిగట్టిన తల్లి. కూతుళ్లను భర్త పరం..

దారుణానికి వడిగట్టిన తల్లి. కూతుళ్లను భర్త పరం..

పెదపాడు మండలంలో దారుణం జరిగింది. ఓ తల్లి తన కన్న కూతుళ్లను రెండో భర్తకు బలిచ్చి దారుణానికి వడి కట్టింది.

వివరాల్లోకి వెళ్తే ఏలూరు జిల్లా పెదపాడు మండలానికి చెందిన ఓ మహిళ తన రెండో భర్తకు సంతానం కలగాలనే ఉద్దేశంతో దారుణానికి ఒడిగట్టింది. తన 16, 17 ఏళ్ల వయసున్న కూతుళ్లను తన రెండో భర్త పరం చేసింది. దీంతో కూతుళ్లు ఇద్దరు గర్భం దాల్చారు. బాలికల మేనమామ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తల్లి చేసిన నిర్వాకం బయటకు వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు బాలికల తల్లిను అదుపులోకి తీసుకున్నారు. ఆమె రెండో భర్త, నిందితుడు సతీష్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

What do you think?

విడుదలైన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు

చిరుతతో పోరాడి అధికారులకు అప్పగించాడు!