in

అత్యాచారానికి గురై శవమై తేలిన మైనర్ బాలిక.

అత్యాచారానికి గురై శవమై తేలిన మైనర్ బాలిక.

నాలుగు

రోజులుగా కనిపించకుండా పోయిన బాలిక ఆంధ్రప్రదేశ్‌లోని తన స్వగ్రామానికి 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న కాలువలో శవమై కనిపించింది.

వివరాల్లోకి వెళ్తే పోలీసులు ఓ 13 ఏళ్ల కనిపించకుండా పోయింది. ఎంతకు బాలిక జాడ తెలియక పోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు అదే రోజు సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎనిమిది బృందాలుగా ఏర్పడి విచారణ ప్రారంభించగా.. ఓ యువకుడిపై అనుమానం రావడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ప్రేమ పేరుతో లోకేశ్ యువతికి ఎర వేసినట్లు పోలీసులు తెలిపారు.

బంధువు నరేంద్రతో కలిసి బాలికను సమీపంలోని ఉయ్యూరులోని ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని, విచారణలో లోకేశ్ వెల్లడించాడని తెలిపారు.

ఆ అవమానం భరించలేక బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని, నాలుగు రోజుల తర్వాత మైనర్ బాలిక మృతదేహం మొవ్వ మండలం మంత్రి పాలెంలో లభ్యమైందని డీఎస్పీ శ్రీకాంత్ వెల్లడించారు.
లోకేష్, నరేంద్రలపై ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద పొలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం తదుపరి విచారణ జరుగుతుంది.

What do you think?

భారీ వర్షాల కారణంగా ముంబైలో రైలు రాకపోకలకి ఆటంకం

మణిపూర్ ఘటనలో 14 మంది నిందితులు