in

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం. 15 మృతి…

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.

మహారాష్ట్రలో ఓ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు నదిలో పడిపోవడంతో 15 మంది మృతి చెందారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే శ్రీఖండి నుంచి ఇండోర్ వెళ్తున్న ఓ 70 మంది ప్రయానికులు ప్రయాణిస్తున్న బస్సు ఖార్గాన్ జిల్లాలో నదిపై ఉన్న బ్రిడ్జ్ రెయిలింగ్ ను ఢీకొంది. దీంతో అదుపు తప్పిన బస్సు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.అనంతరం ఘటనా స్థలంలోని స్థానికులు సహాయ చర్యలు చేపట్టగ, క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

What do you think?

పాకిస్థాన్  మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్!

అన్నం వండలేదని భార్యను హతమార్చిన భర్త…