in ,

కన్న బిడ్డల్ని కడతేర్చి ఫ్రిడ్జ్ లో దాచిన తల్లి

కన్న బిడ్డల్ని కడతేర్చి ఫ్రిడ్జ్ లో దాచిన తల్లి

 

ఓ మహిళ తన కన్న బిడ్డల్ని కడతేర్చింది. అనుమానం రాకుండా ఉండాలని పిల్లల మృతదేహాల్ని ఫ్రిడ్జ్ లో దాచింది.

వివరాల్లోకి వెళ్తే దక్షిణ కొరియాకు చెందిన ఓ మహిళ ఆస్పత్రుల్లో ప్రసవించింది. అయితే ఆమె ప్రసవించినట్లు ఆస్పత్రుల్లో రికార్డులున్నా, వారి పేర్లు మాత్రం కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు ఆరా తీశారు. పోలీసులు విచారణ కోసం ఆ మహిళ ఇంటి వెళ్లగా ఆమె ఇంట్లోని ఫ్రిడ్జ్ లో ఇద్దరు పిల్లల మృతదేహాలు కనిపించాయి.

పొలీసులు గట్టిగా ప్రశ్నించగా అసలు విషయం బయట పెట్టింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల అలా చేయాల్సి వచ్చిందని తప్పు ఓప్పుకుంది. ఆ తల్లి సమాధానం విన్న పోలీసులు నివ్వెరపోయారు.

What do you think?

ఆఫ్రికా రెండుగా చీలిపోతుంది – శాస్త్రవేత్తలు

ఏపీ లో ఏర్పడనున్న కొత్త సబ్ డిస్ట్రిక్ట్‌లు.