in

11వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ

11వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ

విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. ఆయా మార్గాల్లో పనుల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ మేరకు ఆ రైళ్ల రద్దు వివరాలను పేర్కొంది. గుంటూరు-విశాఖపట్నం (17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌, విశాఖపట్నం-మచిలీపట్నం (17220) రైలును సెప్టెంబరు 5 నుంచి 10వ తేదీ వరకు, విశాఖపట్నం-గుంటూరు (17240) రైలును 6 నుంచి 11 వరకు, విశాఖపట్నం-విజయవాడ (22701), విజయవాడ-విశాఖపట్నం (22702) ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ను 5, 6, 8, 9 తేదీల్లో రద్దు చేసినట్లు తెలిపింది.

What do you think?

రూ.8.5 కోట్లు విలువ చేసే బంగారు బిస్కెట్లు స్వాధీనం

ఈ సీజన్ కంటెస్టెంట్స్ వీళ్ళే! ఆసక్తికరంగా స్టార్ట్ అయిన బిగ్‌బాస్ 7